జగన్ బాటలో నడుద్దాం: కెవిపి

వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడం మినహా పార్టీ అధిష్ఠానవర్గానికి మరో ఆలోచన ఉందని అనుకోవడం లేదని ఆయన అన్నారు. వైయస్ కు మీ జేజేలు అక్కర్లేదని, ఆయన మనందరి వెంటా ఉంటాడని కెవిపి అన్నారు. రెండు నిమిషాలు మౌనం పాటించి వైయస్ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆయన కోరారు. వైయస్ ఆత్మకు శాంతి చేకూరడమే తనకు కావాల్సిందని ఆయన అన్నారు. తమ ఇద్దరి ఆత్మలు ఒక్కటేనని ఆయన అన్నారు. వైయస్ పాదసవ్వడిలో తన జీవితం సాగిందని ఆయన చెప్పుకున్నారు. తాను వైయస్ ఆత్మకు శాంతినే కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ కంట తడి పెట్టారు.
More From
-
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications