కొలిక్కి రాని జెట్ పైలట్ల సమ్మె

రెండు అంతర్జాతీయ విమానాలను మాత్రమే నడుపుతామని యాజమాన్యం శనివారం ఉదయం ప్రకటించింది. లండన్ - ముంబై, అబూ దుబాయ్ - ఢిల్లీ విమానాలు మాత్రమే నడుస్తాయని చెప్పింది. శుక్రవారం 240 విమానాలు ఆగిపోయాయి. 500 మందికి పైగా పైలట్లు మూకుమ్మడిగా సెలవు పెట్టారు. యాజమాన్యానికి, పైలట్లకు మధ్య ఢిల్లీలో శుక్రవారం ప్రారంభమైన చర్చలు కొలిక్కి రాలేదు. రెండో విడత చర్చలు శనివారం ముంబైలో జరుగుతాయి. ఉద్వాసనకు గురైన నలుగురు పైలట్లను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని పైలట్లు డిమాండ్ చేస్తున్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications