మహారాష్ట్రలో 3గురు ఆంధ్రుల కాల్చివేత

మహారాష్ట్ర అడవుల్లో చాలా కాలంగా కలప స్మగ్లింగ్ జరుగుతోంది. మహారాష్ట్ర ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అది ఆగడం లేదు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖాధికారులకు ఆయుధాలు సమకూర్చినట్లు చెబుతున్నారు. కలప స్మగ్లర్లు గోదావరి నదిలో దూకి పారిపోవడానికి కూడా ప్రయత్నించినట్లు చెబుతున్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications