నాకు అప్పగిస్తే నరికేస్తా: అనూష

నిందితుడిని ఉరి తీయాలని ఆమె అన్నది. లేకుంటే విద్యార్థులకు అప్పగిస్తే అతడి సంగతి వారే చూసుకుంటారని, అప్పుడే తనకు మనశ్శాంతి కలుగుతుందని అనూష అంటోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. రాజేష్ అనే ప్రేమోన్మాది అనూషపై దాడి చేసి ఆమె తల్లిదండ్రులను హత్య చేసిన సంఘటన రాజమండ్రిలో తీవ్ర సంచలనం సృష్టించింది. మహిళా సంఘాలు ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి సంఘటనల్లో నిందితులకు సరైన శిక్షలు పడకపోవడం వల్లనే అవి పునరావృతమవుతున్నాయని మహిళా సంఘాల నాయకులు అంటున్నారు.
More From
-
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు












Click it and Unblock the Notifications