జగన్ ప్రజాదరణ ఉన్న నేత: రోశయ్య

డాక్టర్ చదువు పూర్తి కాగానే వైయస్ రూపాయికి వైద్యం అందించారని ఆయన చెప్పారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైయస్ పని చేశారని ఆయన కొనియాడారు. ప్రభుత్వోద్యోగులను వైయస్ కుటుంబ సభ్యుల్లా చూసేవారని ఆయన అన్నారు. రైతులకు వైయస్ పెన్నిధి లాంటివారని ఆయన అన్నారు. జగన్ ఉత్సాహం, ప్రజాదరణ గల నాయకుడని ఆయన అన్నారు.
More From
-
మూసీ తీరాన మహత్తరం -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు!












Click it and Unblock the Notifications