మల్లన్న కోసం కర్రల సాము

ఈ కర్రల సాములో ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్నాటక నుంచి కూడా లక్ష మంది దాకా తరలివచ్చారు. పోలీసులు, ప్రభుత్వాధికారులు దీన్ని అపడానికి ప్రయత్నించారు. దీని వల్ల గతంలో కన్నా ఈసారి కాస్తా హింస తగ్గింది. గతంలో వందలాది మంది ఈ పోరులో గాయపడేవారు. ఈసారి పదుల సంఖ్యలో మాత్రమే గాయపడడం కొంత ఊరట.












Click it and Unblock the Notifications