రోశయ్యవి సమర్థ చర్యలే, కానీ..: చిరు

వరద సహాయక చర్యలు తీసుకునే విషయంలో రోశయ్య కఠినంగా వ్యవహరించారని ఆయన అన్నారు. అధికారులు సహాయక చర్యలపై సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని ఆయన అన్నారు. సహాయక చర్యల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. అధికార యంత్రాంగం సమాధానం చెప్పలేని స్థితిలో ఉందని, అధికార యంత్రాంగంపై తాము ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వరదపై చర్చించేందుకు వెంటనే శాసనసభను సమావేశపరచాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications