చంద్రబాబుతో హరికృష్ణ భేటీ
వరద బాధితుల సహాయం కార్యక్రమాలపై చంద్రబాబు మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు చేసిన సహాయం ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. తాము ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా విరాళాలు సేకరించి బాధితులకు అందిస్తున్నామని, చాలా మంది అందుకు ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. ప్రజల్లో మార్పు వచ్చిందని, వారి ఆలోచనా ధోరణిలో కూడా మార్పు వచ్చిందని, డబ్బు సంపాదించడమే కాకుండా దాన్ని బాధల్లో ఉన్నవారికి ఉపయోగించాలనే ఆలోచన ప్రజల్లో ఉందని ఆయన అన్నారు.
Comments
hyderabad హైదరాబాద్ media తెలుగుదేశం మీడియా harikrishna హరికృష్ణ telugudesam చంద్రబాబు నాయుడు floods వరదలు
Story first published: Tuesday, October 13, 2009, 11:50 [IST]