వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజ్ తో చేతులు కలపం: పవార్
ఎన్సీపి, ఎంఎన్ఎస్ లు దగ్గరవుతున్నాయనే వెలువడుతున్న వార్తలు కాంగ్రెసును చిరాకు పరుస్తున్న సమయంలో పవార్ ఆ ప్రకటన చేశారు. రాష్ట్రంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) బలం పెరుగుతోందని, అది బిజెపి - శివసేన బలాలను మాత్రమే దెబ్బ తీస్తుందని, కాంగ్రెసు - ఎన్సీపి ఓటు బ్యాంకును చీల్చలేదని ఆయన అంతకు ముందు అన్నారు.
Comments
Story first published: Tuesday, October 13, 2009, 14:23 [IST]