వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కష్టాల్లో ప్రజలతో ఉంటా: ప్రిన్స్ మహేష్ బాబు
తాను మొన్ననే హైదరాబాద్ వచ్చానని, రాష్ట్రం వరద తాకిడికి గురి కావడం చాలా విచారకరమైన విషయమని ఆయన అన్నారు. వరద బాధితులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాల్సిన అవసరం ఉందని కృష్ణ అన్నారు. తాము వరద బాధితుల కోసం 30 లక్షల రూపాయల విరాళం ఇచ్చామని ఆయన చెప్పారు. వీరి వెంట కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు కూడా ఉన్నారు.
Comments
హైదరాబాద్ mahesh babu మీడియా Krishna మహేష్ బాబు కృష్ణ rosaiah రోశయ్య vijaya nirmala విజయనిర్మల floods వరదలు
Story first published: Friday, October 16, 2009, 13:45 [IST]