తిరుమలలో సెల్లార్ దర్శనాలు రద్దు

శ్రీవారి శీఘ్ర దర్శనానికి కూడా పండితులు ముహూర్తాన్ని నిర్ణయించారు. శీఘ్ర దర్శనం చేయాలనుకునే వారి కోసం ఒకటో నెంబర్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ముఖద్వారం వద్ద టిటిడి కౌంటర్ ఏర్పాటు చేసింది. ఈ కౌంటర్ లో మూడు వందల రూపాయలతో టిక్కెట్ కొన్నవారు ఆలయం మహా ద్వారం వరకూ ఎలాంటి ఆటంకమూ లేకుండా వెళ్ళవచ్చు.
విఐపి దర్శనాలను నియంత్రించడంలో భాగంగా మంగళవారం నుంచి ఎఎడి, సెల్లార్ దర్శనాలను టిటిడి పాలకమండలి రద్దు చేసింది. శీఘ్ర దర్శనం టిక్కెట్ కొన్న వారికి త్వరగా అతి తక్కువ సమయంలోనే స్వామి దర్శనం చేసుకొనే వీలుంటుంది. అలాగే శీఘ్ర దర్శనం చేసుకున్నవారు దర్శనానంతరం తిరుమల కొండపై ఉండాలనుకుంటే శీఘ్ర దర్శనం టిక్కెట్ చూపిస్తే వసతి కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తారు.
More From
-
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్ను చిత్తు చేసిన సన్రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!!












Click it and Unblock the Notifications