తిరుమలలో సెల్లార్ దర్శనాలు రద్దు

శ్రీవారి శీఘ్ర దర్శనానికి కూడా పండితులు ముహూర్తాన్ని నిర్ణయించారు. శీఘ్ర దర్శనం చేయాలనుకునే వారి కోసం ఒకటో నెంబర్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ముఖద్వారం వద్ద టిటిడి కౌంటర్ ఏర్పాటు చేసింది. ఈ కౌంటర్ లో మూడు వందల రూపాయలతో టిక్కెట్ కొన్నవారు ఆలయం మహా ద్వారం వరకూ ఎలాంటి ఆటంకమూ లేకుండా వెళ్ళవచ్చు.
విఐపి దర్శనాలను నియంత్రించడంలో భాగంగా మంగళవారం నుంచి ఎఎడి, సెల్లార్ దర్శనాలను టిటిడి పాలకమండలి రద్దు చేసింది. శీఘ్ర దర్శనం టిక్కెట్ కొన్న వారికి త్వరగా అతి తక్కువ సమయంలోనే స్వామి దర్శనం చేసుకొనే వీలుంటుంది. అలాగే శీఘ్ర దర్శనం చేసుకున్నవారు దర్శనానంతరం తిరుమల కొండపై ఉండాలనుకుంటే శీఘ్ర దర్శనం టిక్కెట్ చూపిస్తే వసతి కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తారు.
More From
-
తిరుమల క్యూ లైన్ లో నినాదాలు- టీటీడీ తాజా అప్పీల్ -
తిరుపతిలో బాసర తరహా అక్షరాభ్యాసం - ప్రత్యేకంగా కిట్లు, మార్గదర్శకాలు..!! -
లడ్డూ వ్యవహారం లో సుప్రీం తాజా ఆదేశాలు..!! -
భక్తులకు షాక్!: వెంకటేశ్వర స్వామి ప్రసాదశాలలో గ్యాస్ కష్టాలు! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!!












Click it and Unblock the Notifications