కెవిపి తప్పుకోవాల్సిందే: మధు యాష్కీ

హెలికాప్టర్ ప్రమాదంలో కుట్ర దాగి ఉందని ఓ పత్రికలో వార్త వచ్చిందని,దీనికి హోం మంత్రి బాధ్యత వహిస్తారా అని ఆయన అన్నారు. భద్రతా సలహాదారు చైర్మన్ గా కెవిపి రామచందర్ రావును ఎందుకు నియమించారో తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నియామకంపై కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీదే నిర్ణయాధికారమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని సిఎల్పీ ఎన్నుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రోశయ్యనే పూర్తి స్థాయి ముఖ్యమంత్రి అని ఆయన అన్నారు. తెలంగాణ నినాదం ఎప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications