రాష్ట్రంలో వరద తాకిడి మండలాలు 96
ఇదిలా ఉంటే, కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఈ బృందం వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేస్తుంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలోని వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం ప్రతినిధులు బుధవారం కృష్ణా జిల్లాలోని వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించింది. ఆరుగురు సభ్యుల బృందం విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమైంది.
Story first published: Wednesday, October 28, 2009, 15:48 [IST]