చిత్తూరు జిల్లాలో కోర్టు ఫీజుల కుంభకోణం

Chittoor
చిత్తూరు: తాజాగా మరో కోర్టు ఫీజుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లాలో ఈ కుంభకోణం బయిటపడింది. చలానాలో అంకెలను టాంపరింగ్‌ చేసి అవకతవకలకు పాల్పడినట్లు సమాచారం. అసలు మొత్తానికి బదులు తక్కువ మొత్తంలో చెల్లించి మిగితా మొత్తాన్ని తినేసినట్లు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారం గత ఐదు సంవత్సరాలు సాగుతోందని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో నిజానిజాలను బయటికి తీసేందుకు దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+