హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ రాష్ట్రం కోసం మళ్ళీ ఢిల్లీకి కెసీఆర్

By Santaram
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ ఎంపీ కె.చంద్రశేఖరరావు ఈనెల 9, 10 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు. ప్రత్యేక తెలంగాణ విషయమై రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, భారతీయ జనతాపార్టీ నాయకుడు ఎల్‌.కె.అద్వానీని కలిసి మరోమారు వినతి పత్రాలు సమర్పించనున్నారు.

వారి నుంచి సరైన స్పందన రాకపోతే ఈ నెలాఖరు నుంచి అమరణ దీక్ష చేయనున్నట్లు తెలియవచ్చింది. అందుకే గ్రేటర్‌ ఎన్నికలకు టీఅర్ ఎస్ దూరంగా ఉన్నట్లు సమాచారం. ఈనెలలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కెసీఅర్ హెచ్చరించిన విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X