Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిరంజీవి వరద సహాయ సేకరణ 32 లక్షలు

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం అదినేత చిరంజీవి వరద బాధితుల కోసం విశాఖలో జోలె పట్టిన విషయం తెలిసిందే. చిరంజీవి గతనెల విశాఖపట్నంలో జోలెపట్టి సేకరించిన విరాళాల మొత్తం 32 లక్షల 48 వేల 654 రూపాయలని ప్రజారాజ్యం నేతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు సైతం తమ కిడ్డీ బ్యాంకుల నుంచి డబ్బు తెచ్చిచ్చారని చెప్తూ వరదబాధితులను ఆదుకోవడానికి విరాళాలు అందించినవారందరికీ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ డబ్బును ఇవాళ సాయంత్రం జరిగే సినీ తారల స్టార్‌నైట్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రికి అందజేస్తామని చిరంజీవి చెప్పారు. మగధీర సినిమా ఒకరోజు కలెక్షన్లను కూడా ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్‌ అందజేయనున్నారని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+