వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరవు బాధితుల కోసం రోశయ్య హామీలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
తిరుపతి: కరవు బాధితులను ఆదుకునేందుకు తొలి దఫాలో 526 కోట్ల 95 లక్షల రూపాయల నిధులను విడుదల చేశామని ముఖ్యమంత్రి రోశయ్య స్పష్టంచేశారు. గతంలో ప్రకటించిన సంఖ్యకు మరికొన్ని కరవు మండలాలను చేర్చనున్నామని ఆయన అన్నారు.

అందుకు కరువు మండలాలను ఎంపిక చేస్తున్నామన్నారు. త్వరలోనే మన్నవరంలో ఏర్పాటు చేయనున్న బీహెచ్‌ఈఎల్‌ ప్రాజెక్ట్‌కు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామని సీఎం తెలిపారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన ఇందిరా క్రాంతి పథకం ఫోటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X