బెజవాడ రాసలీలల కేసు కీలక మలుపు

ఆ ఇద్దరు ఉద్యోగులు చెబుతున్న మాటలలో పొంత న కుదరకపోవడంతో మరోసారి విచారించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై విచారణకు నియామకమైన దుర్గగుడిలో ఇద్దరు మహిళా అధికారులు కూడా తమ పరిధిలో విచారణ కొనసాగిస్తున్నారు. సంబంధిత ఉద్యోగులనుంచి వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. తొలుత సిసిటీవీ కెమెరాలలో సంఘటన రికార్డు అయిందా? లేదా? రికా ర్డు అయితే దానిని తొలగించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఆ ఉద్యోగులిద్దరినీ ఇంతవరకు పిలిపించి మాట్లాడలేదని తెలుస్తోంది. కొత్త ఈవో వచ్చిన తరువాత వారిద్దరినీ పిలిపించి మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
దేవాదాయ శాఖ మాజీ అధికారి ఒకరు దుర్గగుడిలో మొత్తం 18మందికి వివాహేతర సంబంధాలున్నట్లు బహిరంగ లేఖ రాసి సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈలేఖను పత్రికలకు, ఎల్రక్టానిక్ మీడియాకు విడుదల చేయడంతో ఒక ఛానల్ ఈ లేఖను ప్రసారం చేసింది. దీనిపై దుర్గగుడిలో మహిళా అధికారులు, ఉద్యోగులు పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు లేఖరాసిన మాజీ అధికారిపైన, లేఖను ప్రసారం చేసిన టీవీ ఛానల్ ప్రతినిధులపైనా సెక్షన్ 509 కింద కేసు నమోదు చేశారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications