వైయస్ జగన్ పై చంద్రబాబు కక్ష: బొత్సా

ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా చంద్రబాబు వ్యక్తులను లక్ష్యంగా ఎంచుకున్నారని, చంద్రబాబుకు వ్యవస్థ కన్నా వ్యక్తులే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఓబుళాపురం గనుల వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు రేపు మాట మారుస్తారని ఆయన అన్నారు. సిబిఐ విచారణ జరిపిస్తే చంద్రబాబు, గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారం బయట పడుతుందని ఆయన అన్నారు.
More From
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications