వైయస్ జగన్ పై చంద్రబాబు కక్ష: బొత్సా

ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా చంద్రబాబు వ్యక్తులను లక్ష్యంగా ఎంచుకున్నారని, చంద్రబాబుకు వ్యవస్థ కన్నా వ్యక్తులే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఓబుళాపురం గనుల వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు రేపు మాట మారుస్తారని ఆయన అన్నారు. సిబిఐ విచారణ జరిపిస్తే చంద్రబాబు, గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారం బయట పడుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications