వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెషావర్ లో పేలుడు: 7గురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Bomb Blast
పెషావర్: పాకిస్తాన్ లో పెషావర్ పేలుళ్లతో నిత్యం దద్ధరిల్లుతూనే ఉంది. తాజాగా శనివారం సాయంత్రం పేషావర్ లో పేలుడు సంభవించింది. పెషావర్ లోని పుస్కఖరా చౌక్ లో ఈ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఏడుగురు మరణించినట్లు అనుమానిస్తున్నారు. మృతుల్లో పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు.

పోలీసు చెక్ పోస్టును లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు ఈ పేలుడుకు ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. అన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X