అయేషా కేసులో పోలీసుల సాక్ష్యాల నమోదు

ఈ కేసులో నిందితుడికి సంబంధించి ఆధారాలు లేవని అప్పటి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మొదట ప్రకటించారు. నందిగామ పోలీస్స్టేషన్ పరిధిలో అరెస్టు అయిన సత్యంబాబు ఇచ్చిన వాంగ్మూలంతో ఈ కేసులో అతడిని నిందితుడిగా అరెస్టు చేశారు. ఆయేషా కేసు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కోర్టు 28 సాక్షులను విచారించింది. దర్యాప్తు అధికారుల విచారణకు కేసు వాయిదాపడింది. సోమవారం ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో అప్పుడు ఎస్ఐ, సీఐలుగా పనిచేసిన వారిని కోర్టులో విచారించారు. మంగళవారం నందిగామ డీఎస్పీ ఎం శ్రీనివాసరావు, వెస్ట్ ఎసీపీ (అప్పటి) ఎల్ విజయ్కుమార్ల సాక్ష్యాలను కోర్టులో విచారణ చేపడతారు.
More From
-
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్ -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
GAS కష్టాలు.. భోజనం దొరకడం కూడా కష్టమేనా? -
ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు, ముహూర్తం ఫిక్స్..!! -
మోసాలిసా పెళ్లి!.. హైటెన్షన్ నడుమ పోలీసులు ఫుల్ ప్రొటెక్షన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
"ఆ మంత్రికి మహిళలంటే పిచ్చి.. 5 వేల మందితో అఫైర్" -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications