అయేషా కేసులో పోలీసుల సాక్ష్యాల నమోదు

ఈ కేసులో నిందితుడికి సంబంధించి ఆధారాలు లేవని అప్పటి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మొదట ప్రకటించారు. నందిగామ పోలీస్స్టేషన్ పరిధిలో అరెస్టు అయిన సత్యంబాబు ఇచ్చిన వాంగ్మూలంతో ఈ కేసులో అతడిని నిందితుడిగా అరెస్టు చేశారు. ఆయేషా కేసు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కోర్టు 28 సాక్షులను విచారించింది. దర్యాప్తు అధికారుల విచారణకు కేసు వాయిదాపడింది. సోమవారం ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో అప్పుడు ఎస్ఐ, సీఐలుగా పనిచేసిన వారిని కోర్టులో విచారించారు. మంగళవారం నందిగామ డీఎస్పీ ఎం శ్రీనివాసరావు, వెస్ట్ ఎసీపీ (అప్పటి) ఎల్ విజయ్కుమార్ల సాక్ష్యాలను కోర్టులో విచారణ చేపడతారు.
More From
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణాలో వైద్య సేవలు టాప్.. లెక్కలు చెప్పిన మంత్రి! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications