సాక్షి బ్లాక్ మెయిల్ చేస్తోంది: బాబు

మైనింగ్ అక్రమాలు జరుగుతుంటే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ఏం చేస్తున్నారని, బిజెపి నాయకత్వం ఏం చేస్తోందని ఆయన అడిగారు. కర్నాటకలో 50 మంది శాసనసభ్యులను గాలి జనార్దన్ రెడ్డి కూడగడితే బిజెపి నాయకత్వం లొంగిపోయిందని ఆయన విమర్శించారు. యెడ్యూరప్ప కళ్లనీళ్లు పెట్టుకుని ముఖ్యమంత్రి పదవికే కళంకం తెచ్చారని ఆయన అన్నారు. పది జిల్లాల్లో కేబుల్ నెట్ వర్కు గాలి జనార్దన్ రెడ్డి చేతుల్లో ఉందని, అందర్నీ మైనింగ్ మాఫియా కొనుగోలు చేస్తోందని ఆయన అన్నారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications