సాక్షి బ్లాక్ మెయిల్ చేస్తోంది: బాబు

మైనింగ్ అక్రమాలు జరుగుతుంటే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ఏం చేస్తున్నారని, బిజెపి నాయకత్వం ఏం చేస్తోందని ఆయన అడిగారు. కర్నాటకలో 50 మంది శాసనసభ్యులను గాలి జనార్దన్ రెడ్డి కూడగడితే బిజెపి నాయకత్వం లొంగిపోయిందని ఆయన విమర్శించారు. యెడ్యూరప్ప కళ్లనీళ్లు పెట్టుకుని ముఖ్యమంత్రి పదవికే కళంకం తెచ్చారని ఆయన అన్నారు. పది జిల్లాల్లో కేబుల్ నెట్ వర్కు గాలి జనార్దన్ రెడ్డి చేతుల్లో ఉందని, అందర్నీ మైనింగ్ మాఫియా కొనుగోలు చేస్తోందని ఆయన అన్నారు.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications