హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటు వేయకపోవడం సరి కాదు: చిరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: పౌరులు వోటు వేయకూడదని అనుకోవడం మంచి పద్ధతి కాదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్ తేజాతో కలిసి వచ్చి ఆయన సోమవారం ఉదయం జూబిలీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కుల్లోని కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని చిరంజీవి కోరారు. ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇష్టమైనవారిని ఎన్నుకోవడానికి ప్రజలు తప్పకుండా ఓటు వేయాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X