తెలంగాణ ఉద్యమానికి మందకృష్ణ మాదిగ మద్దతు

ప్రభుత్వం దమననీతిని ఆపకపోతే ప్రత్యేక ఆందోళన చేపడతామని కాంగ్రెస్ సర్కారును టీఎన్జీవో హెచ్చరించింది. టీఆర్ఎస్ రేపు నిర్వహిస్తున్న బంద్కు టీఎన్జీవో నాయకులు మద్దతు ప్రకటించారు. తెలంగాణ స్థూపం వద్దకు మౌనంగా ర్యాలీ నిర్వహించిన టీఎన్జీవో నాయకులు తమ నిరసనను వ్యక్తం చేశారు. మరోవైపు కేసీఆర్ అరెస్టును ఖండిస్తూ తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో, ధర్నాలు చేపట్టాయి. పలు జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తులను కార్యకర్తలు పెద్ద ఎత్తున ధ్వంసం చేశారు.
More From
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications