కాటన్ మనవడు రాబర్ట్ దంపతుల పులకింత

ఆది వారం సాయంత్రం ధవళేశ్వరం కాటన్ మ్యూజియంలో రాబర్ట్ చార్లెస్ కాట న్ దంపతులకు ఘన సన్మానం జరిగిం ది. నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రు లు పిల్లి సుభాష్చంద్రబోస్, పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ అరుణ్కుమార్, ఎమ్మె ల్యే రౌతు సూర్యప్రకాశరావు, కేంద్ర మాజీ మంత్రి ఎస్ బీపీబీకే సత్యనారా యణరావు తదితరులు రాబర్ట్ కాటన్ ను సన్మానించారు. మంత్రి బోస్, పొన్నాల, ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లు మాట్లా డుతూ కాటన్ ఆశయాలను వైఎస్ కొనసాగించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కాటన్ మ్యూజి యంలో ఉన్న ఆనకట్ట నమూనాలను, కాటన్ ఉపయోగించిన వస్తువులను, ఇంజనీరింగ్ సామగ్రిని రాబర్ట్ దంప తులు చూసి గర్వంగా ఫీలయ్యారు.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications