కె చంద్రశేఖర రావు ఢిల్లీకి రావాలి: కాంగ్రెసు సీనియర్లు

తెలంగాణ అంశం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లిందని, తెలంగాణపై సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు చెప్పారు. మరోసారి తాము ప్రణబ్ ముఖర్జీ కలుస్తామని కేశవరావు గురువారం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ తో కెసిఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి గురువారం ప్రధాని మన్మోహన్ కు వివరించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications