కంట తడి పెడుతున్న తెరాస నేతలు

కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్రమైన ఆందోళన నెలకొన్న వాతావరణంలోనే కెసిఆర్ దీక్ష విరమించినా తమకు అభ్యంతరం లేదని తెలంగాణ విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జెఇసి) నాయకులు ప్రకటించారు. కెసిఆర్ దీక్ష విరమిస్తే బాగుండుననే వాతావరణం తెరాస వర్గాల్లో కూడా చోటు చేసుకుంది. గంభీర వాతావరణం నెలకొనడంతో భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసుకోవడానికి తెరాస పోలిట్ బ్యూరో అత్యవసరంగా సమావేశమవుతోంది. అందుబాటులో ఉన్న పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేతలు వెంటనే పార్టీ కార్యాలయానికి రావాలని ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.
కాగా, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కెసిఆర్ తనయుడు, శాసనసభ్యుడు కెటి రామారావు విజ్ఞప్తి చేశారు. తాను ఈ విజ్ఞప్తి చేయడానికే బయటకు వచ్చానని ఆయన చెప్పారు. దండం పెడుతున్నానని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. కెటిఆర్ కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయి ఉన్నట్లు కనిపించారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications