కెసిఆర్ కోమాలో లేరు: నిమ్స్ డైరెక్టర్

కెసిఆర్ ను పరామర్శించడానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు వచ్చారు. బివి రాఘవులును నిమ్స్ వద్ద విద్యార్థులు చుట్టుముట్టి జైతెలంగాణ నినాదం చేయాలని పట్టుబట్టారు. ఆయన మెడపై తెరాస జెండా వేశారు. సీనియర్ జర్నలిస్టు రామచంద్ర మూర్తి, ప్రొఫెసర్ హరగోపాల్, చుక్కా రామయ్య కూడా కెసిఆర్ ను పరామర్సించారు. వెంటనే తెలంగాణ సమస్యలను పరిష్కరించాలని పిసిసి సభ్యులు తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని కోరారు. కాగా, తెరాస ఇచ్చిన బంద్ పిలుపుకు అన్ని ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి.
More From
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications