కెసిఆర్ కోమాలో లేరు: నిమ్స్ డైరెక్టర్

కెసిఆర్ ను పరామర్శించడానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు వచ్చారు. బివి రాఘవులును నిమ్స్ వద్ద విద్యార్థులు చుట్టుముట్టి జైతెలంగాణ నినాదం చేయాలని పట్టుబట్టారు. ఆయన మెడపై తెరాస జెండా వేశారు. సీనియర్ జర్నలిస్టు రామచంద్ర మూర్తి, ప్రొఫెసర్ హరగోపాల్, చుక్కా రామయ్య కూడా కెసిఆర్ ను పరామర్సించారు. వెంటనే తెలంగాణ సమస్యలను పరిష్కరించాలని పిసిసి సభ్యులు తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని కోరారు. కాగా, తెరాస ఇచ్చిన బంద్ పిలుపుకు అన్ని ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications