ముఖ్యమంత్రి రోశయ్యపై తెలంగాణ ఒత్తిడి
ఆ తర్వాత ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో భేటీ అయ్యారు. తాము కూడా కెసిఆర్ ను పరామర్శించిన పరిస్థితిలో పడ్డామని, ఈ స్థితిలో తమపై తెలంగాణ ఆందోళనకారుల నుంచి, ముఖ్యంగా విద్యార్థుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని మంత్రులు శుక్రవారం రాత్రి డిఎస్ తో చెప్పారు. ఈ స్థితిలో డి. శ్రీనివాస్ సోనియాను కలిసేందుకు ఆదివారం ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
Comments
Story first published: Saturday, December 5, 2009, 9:30 [IST]