తెలంగాణపై చిదంబరానికి రోశయ్య ఫోన్
కాగా, తెలంగాణ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) నాయకులతో ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరిపారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వివరాలను జెఎసి ప్రతినిధులు ఒక లేఖ ద్వారా అందించారు. అలాగే, ప్రభుత్వం తెలంగాణ విద్యార్థి సంఘాల జెఎసిని కూడా చర్చలకు అహ్వానించింది. అయితే విద్యార్థి సంఘాల జెఎసి చర్చలకు వెళ్లడానికి నిరాకరించింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ శనివారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. ముఖ్యమంత్రి కె.రోశయ్య అందుబాటులో లేకపోవడంతో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు.
Comments
hyderabad హైదరాబాద్ telangana తెలంగాణ chidambaram చిదంబరం rosaiah రోశయ్య k chandrasekhar rao కె చంద్రశేఖర రావు
Story first published: Saturday, December 5, 2009, 16:41 [IST]