నేనూ రాజీనామా చేయాల్సి వస్తుంది: సిఎం

కాగా, రాష్ట్ర చరిత్రలో ఇంతటి సంక్షోభం మునుపెన్నడూ లేదు. మెజారిటీ శాసనసభ్యులు ఇప్పటికే తమ రాజీనామా లేఖలను స్పీకర్ కు సమర్పించారు. ఈ రాజీనామాలపై స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు. శాసనసభ్యుల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే ప్రభుత్వం సంక్షోభంలో పడుతుంది. పరిస్థితిని అధిగమించడానికి కేంద్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించే అవకాశాలున్నాయి. రాష్ట్ర పరిణామాలు ఈ దిశగానే పయనిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications