వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద అడ్డంగా గోడ

By Pratap
|
Google Oneindia TeluguNews

Srisailam Project
కర్నూలు: తెలంగాణ నుంచి రాకపోకలు ఉండకూడదనే ఉద్దేశంతో సమైక్యవాద ఉద్యమకారులు శనివారం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద అడ్దంగా గోడ నిర్మించారు. తెలంగాణ నుంచి వచ్చే బస్సులను అడ్డుకుంటామని ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు. కర్నూలు నుంచి మహబూబ్ నగర్ లోకి ప్రవేశించాలంటే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఉన్న వంతెనను దాటాల్సిందే. తెలంగాణ ఉద్యమకారులు కర్నూలు, మహబూబ్ నగర్ ల మధ్య రాకపోకలను అడ్డగిస్తూ గోడ నిర్మించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దుల్లో తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రానికి శుభ స్వాగతం అంటూ రాసి ప్రదర్శించిన బ్యానర్ ను సమైక్యాంధ్ర ఆందోళనకారులు తొలగించి దగ్ధం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కాగా, తెలుగుగంగ నుంచి చెన్నైకి నీటి సరఫరా నెల్లూరు జిల్లా కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి వర్గీయలు ఆపేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X