వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజీనామాలకు కట్టుబడి ఉన్నాం: జెసి
అనంతపురంలో హింస జరగడం లేదని, ప్రశాంతంగా ఆందోళన జరుగుతోందని ఆయన అన్నారు. కాగా, అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. పోలీసులపైకి విద్యార్థులు రాళ్లు రువ్వారు.
Comments
Story first published: Saturday, December 12, 2009, 14:52 [IST]