టిడిపితో గొంతు కలిపిన వైయస్ జగన్

కాగా, తాను సమైక్యవాదినని జగన్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక కోస్తా, ప్రత్యేక రాయలసీమ వాదాలను తాను సమర్థించబోనని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. మూడు ప్రాంతాల ప్రజలు కలిసి ఉండాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుత సంక్షోభానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే కారణమని ఆయన విమర్శించారు. తాను తెలుగుదేశం సభ్యులకు మద్దతు పలకలేదని ఆయన స్పష్టం చేశారు. తాను బంగారు తెలంగాణగా అభివృద్ధి చెందాలని అనుకుంటున్నాను గానీ ప్రత్యేక తెలంగాణ కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు మాట మార్చాయని ఆయన తప్పు పట్టారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications