దీక్ష కొనసాగుతుంది: వైయస్ వివేకానంద రెడ్డి

సమైక్యాంధ్రలో, విశాలాంధ్రలో మనం రాష్ట్రాభివృద్ధిని సాధించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర కోసం దీక్ష చేయాల్సిన అవసరం రావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. విశాలాంధ్రలో అభివృద్ధిని తాను కాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. సచివాలయం సమీపంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద దీక్ష ప్రారంభించిన వివేకానంద రెడ్డిని గోషా మహల్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన స్వస్థలం కడపకు తరలించారు. ఎక్కడికి తరలించినా తన దీక్ష సాగుతుందని వివేకానంద రెడ్డి కడపకు తరలించే సమయంలో చెప్పారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications