ఆ పని దేవుడు కూడా చేయలేడు: జెపి

రాష్ట్రంలో 41 శిబిరాల్లో చేస్తున్న దీక్షలను సామాన్యులు విరమించుకోవాలని, రాజకీయ నాయకులు ఆడుతున్న క్రీడలో బలిపశువులు కావద్దని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఉత్తములు సామాన్యులుగా, దుర్మార్గులు బలవంతులుగా మారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నెలకొన్న ఉన్మాద వాతావరణ పోయి సాధారణ పరిస్థితులు నెలకొనడం అవసరమని ఆయన చెప్పారు. సమస్యను కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించాల్సి ఉంటుందని, ఇందుకు అవసరమైన ప్రకటన చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ క్రీడలో ఒకరి గెలుపు ఒకరి ఓటమి సాధ్యం కాదని ఆయన అన్నారు. రాజకీయ నాయకులకు కీర్తీ వస్తుందనీ వారి ఆరోగ్యం కుదుటపడుతందని, నష్టపోయేది సామాన్యులూ విద్యార్థులేనని ఆయన అన్నారు. పత్రికలు, టీవీలు కూడా సాధారణ వాతావరణానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుత స్థితి వల్ల రాష్ట్రం దెబ్బ తింటుందని ఆయన అన్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications