వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎల్లుండి నుంచి కెసిఆర్ బస్సు యాత్ర
బస్సు యాత్ర వద్దని కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. అయితే ఆయన వినడం లేదు. సమైక్యాంధ్రవాదులు అయోమయం సృష్టించి గందరగోళ పరిచేందుకు ప్రయత్నిస్తోందని, ఈ స్థితిలో తాను వాస్తవాలను ప్రజలకు వివరించాల్సి ఉంటుందని ఆయన అంటున్నారు.
Story first published: Saturday, December 19, 2009, 16:10 [IST]