వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్లుండి నుంచి కెసిఆర్ బస్సు యాత్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: సమైక్యాంధ్రవాదులు పట్టు బిగిస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎల్లుండి సోమవారం నుంచి తెలంగాణలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఆయన ఈ యాత్రను చేపడుతున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వైద్యులు వారిస్తున్నారు. దీంతో వైద్య బృందాన్ని వెంట బెట్టుకుని యాత్రకు బయలు దేరాలని ఆనయ నిర్ణయించుకున్నారు. ఆయన యాత్ర మార్గం చిత్రాన్ని రేపు తెరాస పోలీట్ బ్యూరో ఖరారు చేస్తుంది.

బస్సు యాత్ర వద్దని కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. అయితే ఆయన వినడం లేదు. సమైక్యాంధ్రవాదులు అయోమయం సృష్టించి గందరగోళ పరిచేందుకు ప్రయత్నిస్తోందని, ఈ స్థితిలో తాను వాస్తవాలను ప్రజలకు వివరించాల్సి ఉంటుందని ఆయన అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X