లగడపాటి రాజగోపాల్ ఆమరణ దీక్ష భగ్నం

లగడపాటి రాజగోపాల్ అరెస్టును నిరసిస్తూ మాజీ మండలి బుద్ధప్రసాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాంతో బుద్ధప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూ ఆధ్వర్యంలో కూడా రాస్తారోకో జరిగింది. ఆయనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగడపాటికి అరెస్టుకు నిరసనగా ఆదివారం సామూహిక సత్యాగ్రహం చేపడతామని మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. శాంతియుతంగా చేస్తున్న దీక్షను భగ్నం చేయడం సరి కాదని ఆయన అన్నారు.
దీక్ష విరమించాలని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ శుక్రవారం సాయంత్రం ఫోన్ చేసి లగడపాటి రాజగోపాల్ ను కోరారు. అలాగే ముఖ్యమంత్రి కె.రోశయ్య కూడా లగడపాటి రాజగోపాల్ ను పరామర్శించారు. రాష్ట్ర విభజనను ఆపేస్తామని కేంద్రం ప్రకటించే వరకు తన దీక్ష కొనసాగుతుందని లగడపాటి రాజగోపాల్ చెప్పారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications