వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సమైక్యతకు కేంద్ర ప్రకటన: పురంధేశ్వరి ఆశ
రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత చూస్తామని కేంద్ర ప్రభుత్వంలోని అనుకుంటున్నారని ఆమె చెప్పారు. రాష్ట్ర విభజనపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. రాష్ట్ర విభజనకు శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాల్సిందేనని ఆమె అన్నారు. శాసనసభలో తీర్మానం ప్రతిపాదించే దాకా తాము బిల్లు ప్రతిపాదించేది లేదని కేంద్ర మంత్రులు చెబుతున్నారని, రాష్ట్ర విభజన ప్రక్రియ ముందుకు సాగలేదని ఆమె అన్నారు.
Comments
Story first published: Saturday, December 19, 2009, 10:06 [IST]