సమైక్యాంధ్ర కోసం ఢిల్లీ వెళ్తా: చిరంజీవి

సమైక్యాంధ్ర ఉద్యమానికి అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు స్ఫూర్తిగా నిలిచారని ఆయన కొనియాడారు. సమైక్యాంధ్ర ఉద్యమం కోసం అన్ని వర్గాల నుంచి స్పందన ఉందని, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోందని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆయన విశాఖపట్నం నుంచి ప్రశాంతి ఎక్స్ ప్రెస్సులో ఆయన ఇక్కడికి వచ్చారు.












Click it and Unblock the Notifications