రాజీనామాలకు వంద ఎమ్మెల్యేలు: కెసిఆర్

తెలంగాణ ప్రజల సహనానికి పరీక్ష పెట్టద్దని ఆయన హెచ్చరించారు. తమ సహనాన్ని పరీక్షిస్తే అణు విస్ఫోటం సంభవిస్తుందని ఆయన అన్నారు. ఆరు నూరైనా, తూర్పున ఉదయించే సూర్యుడు పశ్చిమాన ఉదయించినా పట్టు విడవకూడదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు భౌగోళికమైన ఇబ్బందులేమీ లేవని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలకు పొసగలేదని ఆయన అన్నారు. హైదరాబాద్ మా మేనమామది కాకపోతే మీ మేనమామదా అని ఆయన మోహన్ బాబును అడిగారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి దశ, దిశ లేదని, ఉమ్మడి లక్ష్యం లేదని, ఉమ్మడి నాయకుడు లేడని ఆయన తప్పు పట్టారు. లగడపాటి జగడం, కాంగ్రెసు, తెలుగుదేశం ఎవరి దారి వారిదేనని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రజల ఇక్కట్లను, తెలంగాణకు జరిగిన మోసాలను ఆయన వివరించారు. మీకు బలం ఉంటే నాకు బలగం ఉందని ఆయన కోస్తాంధ్ర, రాయలసీమ నేతలను ఉద్దేశించి అన్నారు. తమకు ఏమీ తెలియదనే పద్ధతిలో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. స్వతంత్రమే అర్థరాత్రి వచ్చిందని, సమైక్యాంద్ర ఎందుకంటే చెప్పే పరిస్థితి లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఎందుకంటే చిన్న పోరగాళ్లు కూడా చెప్తారని ఆయన అన్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications