ముగిసిన భేటీ: సీమాంధ్ర ఎంపీల ఆశాభావం

రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచకుని కేంద్రం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం బుధవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్రంపై రాష్ట్రంలోని రెండు శిబిరాల వత్తిడి ఎక్కువడంతో రెండవసారి చేసే ప్రకటన అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యంగా ఉండాలని కేంద్రం కసరత్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications