వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సమస్య వల్ల ఆర్టీసీకి 536 కోట్ల నష్టం

By Santaram
|
Google Oneindia TeluguNews

APSRTC
హైదరాబాద్‌ : గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనల వల్ల రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థకు రూ.536 కోట్ల నష్టం వాటిల్లిందని రవాణాశాఖమంత్రి శత్రుచర్ల విజయరామరాజు తెలిపారు. ముఖ్యమంత్రి రోశయ్యతో సమావేశం అయిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. సంస్థ నష్టాల్లో కూరుకుపోయిన సమయంలో సమ్మెయోచన మంచిది కాదని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X