హైదరాబాద్
:
గత
కొద్దిరోజులుగా
రాష్ట్రంలో
జరుగుతున్న
ఆందోళనల
వల్ల
రాష్ట్ర
రోడ్డు
రవాణాసంస్థకు
రూ.536
కోట్ల
నష్టం
వాటిల్లిందని
రవాణాశాఖమంత్రి
శత్రుచర్ల
విజయరామరాజు
తెలిపారు.
ముఖ్యమంత్రి
రోశయ్యతో
సమావేశం
అయిన
అనంతరం
ఆయన
విలేకరులతో
మాట్లాడుతూ
ఆర్టీసీ
కార్మికుల
డిమాండ్లను
ప్రభుత్వం
పరిశీలిస్తోందని
చెప్పారు.
సంస్థ
నష్టాల్లో
కూరుకుపోయిన
సమయంలో
సమ్మెయోచన
మంచిది
కాదని
ఆయన
సూచించారు.