వైయస్ బతికుంటే ఈ ఆందోళనలు ఉండేవి కావు: పళ్ళంరాజు

ప్రజలందరూ ఐక్యంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పళ్లంరాజు పేర్కొన్నారు. అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ అభివృద్ధి చేస్తే అన్ని ప్రాంతాలకూ సమాన న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర విభజనపై ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు త్వరలోనే కుదుట పడగలవన్న ఆశాభావాన్ని పళ్లంరాజు వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications