వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆస్ట్రేలియాలో మరో ఇండియన్ పై దాడి
గతవారం 21 ఏళ్ల భారత యువకుడిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. పనికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఆ తర్వాత రెండు రోజులకు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లోని గ్రిఫిత్ లో సగం కాలిన దేహంతో భారతీయుడి మృతదేహం కనిపించింది. ఇతన్ని 25 ఏళ్ల రంజోద్ సింగ్ గా గుర్తించారు.
Comments
Story first published: Saturday, January 9, 2010, 9:57 [IST]