వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రేలియాలో మరో ఇండియన్ పై దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Melbourne
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మెల్బోర్న్ లోని ఎస్సెడోన్ లో నలుగురు వ్యక్తులు 29 ఏళ్ల భారత యువకుడిపై దాడికి తెగబడ్డారు. అతనిపై ఒక రకమైన ద్రవం పోసి నిప్పంటించారు. ఆ భారత యువకుడు 15 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

గతవారం 21 ఏళ్ల భారత యువకుడిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. పనికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఆ తర్వాత రెండు రోజులకు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లోని గ్రిఫిత్ లో సగం కాలిన దేహంతో భారతీయుడి మృతదేహం కనిపించింది. ఇతన్ని 25 ఏళ్ల రంజోద్ సింగ్ గా గుర్తించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X