వాఘా సరిహద్దు వద్ద పాక్ రాకెట్ల దాడి

శనివారం తెల్లవారు జామున 2, 3 గంటల మధ్య అటారీ వద్ద పాక్ బలగాలు రాకెట్ల దాడికి తెగబడ్డాయి. బిఎస్ ఎఫ్ అధికారులు పాకిస్తానీ రేంజర్స్ తో మాట్లాడి తీవ్ర నిరసన తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు అధికారి సింగ్ చెప్పారు. పాకిస్తాన్ భారత్ సరిహద్దులో రాకెట్ల దాడికి దిగడం ఇది మూడో సారి.












Click it and Unblock the Notifications