సిఎం కుర్చీ కోసం బాబు ఆరాటం: రఘువీరా రెడ్డి

ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులకు ఆందోళనల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆయన అన్నారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఒక వార్తాకథనాన్ని ప్రసారం చేసే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఆందోళనలు కలిగించే విధంగా మీడియా వార్తాకథనాలు ప్రసారం చేయడం సరి కాదని ఆయన అన్నారు. నిరాధారమైన వార్తలు వచ్చినప్పుడు నష్టం తీవ్రంగా ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications