వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోశయ్యతో ఎస్ఎస్పీ యాదవ్ భేటీ
ప్రభుత్వానికి చెప్పకుండా ఎస్ఎస్పీ యాదవ్ ఆర్టీసి బస్సు చార్జీలు పెంచారనే విషయంపై తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రోశయ్యపై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆర్టీసి చార్జీలను తాను పెంచడంపై ఎస్ఎస్పీ యాదవ్ సమర్థించుకున్నారు కూడా. యాదవ్ పై బదిలీ వేటు పడినట్లు వార్తలు కూడా వచ్చాయి.
Story first published: Saturday, January 9, 2010, 15:10 [IST]