ఇద్దరు టీవీ5 ప్రతినిధుల ఆరెస్టు

హైదరాబాద్ లోని పంజగుట్ట పోలీసు స్టేషనులో సాక్షి టీవీకి చెందిన సిఇవో ప్రయదర్శిని రాంరెడ్డి, అసిస్టెంట్ ఎడిటర్ ఎన్. భాస్కర్, రిపోర్టర్ సివి అరవింద్ యాదవ్ లపై కేసులు నమోదు చేశారు. అస్థిరతే ధ్యేయంగా కుట్ర చేసే ఆరోపణలపై పోలీసులు సిఐడి దర్యాప్తు చేస్తోంది. టీవీ చానెళ్లలో వార్తాకథనాలు ప్రసారమైన మరుక్షణమే రాష్ట్రవ్యాప్తంగా రిలయన్స్ ఆస్తులపై పెద్ద యెత్తున దాడులు జరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications