For Daily Alerts
రామోజీపై రిలయన్స్ ప్రేమ: ఉండవల్లి అరుణ్ కుమార్
రిలయన్స్ ఆస్తులపై రాయి వేయగానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పందించిన తీరు చూస్తుంటే వారి మధ్య గల సంబంధం తెలిసిపోతోందని ఆయన అన్నారు. ఈ సంబంధంపై కూడా దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. నెల రోజులుగా రాష్ట్రం అట్టుడికిపోతుంటే మాట్లాడని చంద్రబాబు రిలయన్స్ కార్యాలయాల మీద దాడి జరగగానే తీవ్రంగా స్పందించారని, అలా స్పందించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన అన్నారు.
Story first published: Saturday, January 9, 2010, 16:42 [IST]